పితృదేవతాశ్లోకమ్

 శ్రీ స్కాంధ పురాణము------ప్రభాసఖండము-----పితృదేవతాశ్లోకమ్ 


ఈశ్వరుడు పార్వతీదేవితో పితృదేవతల కోపం పోగొట్టటానికి చెప్పిన స్తోత్రము 


ప్రతిదినమూ పితృదేవతలకు నమస్కరించుకుని మూడుసార్లు పఠిస్తే పితృకోపం పోతుంది. కనీసం ఒక్కసారే మూడుసార్లు చదవటం అధమపక్షం.  


1. అమూర్తానాం చ మూర్తానాం పితౄణాం దీప్తతేజసామ్ 

నమస్యామి సదా తేషామ్ ధ్యాయినాం దివ్యచక్షుసామ్ 


2. ఇంద్రాదీనాం చ నేతారో దక్ష  మారీచయస్తథా 

తాన్ నమస్యామి సర్వాన్  వై పితౄన్ శ్చైవ ఓషధీస్తథా  


3. నక్షత్రాణాం చ గ్రహాణాం చ వాయు రగ్న్యోశ్చ పితౄనపి 

ద్యావాపృథివ్యోశ్చ సదా నమస్యామి కృతాంజలిః 


4. నమః పితృభ్యః సప్తభ్యో నమో లోకేషు సప్తషు 

స్వయంభువే నమశ్యామో బ్రహ్మణే యోగచక్షుషే 







కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

మా అమ్మ

99. పాయసాన్నప్రియా, త్వక్స్థా, పశులోక భయంకరీ అమృతాది మహాశక్తి సంవృతా, డాకినీశ్వరీ